పదవ తరగతి బ్యాచ్ సహకారంతో దహణ సంస్కరణల కు సహాయం
మల్లాపూర్ ఫిబ్రవరి 2 నేటి ధాత్రి
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామనికి చెందిన కదుర్కపు గంగరాజం గత ఇరవై ఎళ్ల క్రితం ఉపాది నిమిత్తం కోండగట్టు దేవస్థాన దగ్గర పని చేసుకుంటు జివనం కోనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో గత సంవత్సరంలో అనారోగ్యంతో గంగరాజం మరణించగ, బార్య,వారి కూమారుడు గణేష్ సిరికోండ లొ వారి బందువుల దగ్గర కూలి పని చేసుకుంటు జీవనం కోనసాగిస్తున్నారు.
అయితే కోద్ది రోజులుగ అనారోగ్యంతో బాధపడుతున్న గణేష్ ఆకష్మత్తుగా కళ్లు తిరిగి కింద పడగ నిన్న రాత్రి కోరుట్ల సివిల్ హస్పిటల్ జాయిన్ చేయ్యగ అప్పటికి మరణించడం జరిగింది అని తెలిపారు .
ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో
వారి తల్లి దిక్కుతోచని స్థిలో ఉండగా గణేష్ ఎస్సెస్సి 2008-09 బ్యాచ్ కి చెందిన దండుగుల అంజిరాజ్, చిగురు నాగరాజ్,మట్ట దిలిప్,లింగంపల్లి జలంధర్, ఎస్ కె సాజిద్, రాజోజి రాకేష్,గుడురు వివెక్,లింగంపెల్లి లక్ణ్మణ్ దగ్గర ఉండి దహాన సంస్కరణలు దగ్గర ఉండి పూర్తి చేసి వారికి దాతల సహాకరంతో ఆర్థిక సహాయం చేయ్యడం జరిగింది.
