
అసైన్డ్ భూములకు రెక్కలు.
అసైన్డ్ భూములకు రెక్కలు… ఏడాది క్రితం ఆయన కరుడు గట్టిన వైసీపీ నేత. పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములతో ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా పెద్ద వ్యాపారమే చేశారు. ఆ నాటి ప్రభుత్వంలో ముఖ్యపాత్రలో ఉన్న ఓ ఐఏఎస్ కుమారుడు, అల్లుడితో కలిసి అసైన్డ్ భూచక్రం తిప్పారు. రూ.75 కోట్ల భూమిని సెటిల్చేసిన రెవెన్యూ మనిషి విశాఖలో మళ్లీ మొదలైన ఎన్వోసీ దందా 3 ఎకరాలు ఆయనకు. 2 ఎకరాలు బ్రోకర్కు మాజీ సైనికుడి…