
‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’.
‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’. ధరణి వల్ల రెవెన్యూ శాఖలో చిక్కులు పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి నాంది. జడ్చర్ల /నేటి ధాత్రి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జడ్చర్ల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే దానికి భూభారతి…