
కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి
కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అడ్వాన్సెడ్ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బి విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెదిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో భాగంగా ఉంది. ఇండో-పసిపిక్ సముద్ర జలాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తిరువనంతపురం: బ్రిటన్కు చెందిన అత్యాధునిక ఎఫ్-35బి (F-35B) లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గత శనివారం రాత్రి ల్యాండ్ అయింది….