
కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం.
కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేంద్రీయ విద్యాలయం ఎట్టకేలకు ప్రారంభోత్సవా నికి సిద్ధమైంది. దశాబ్ద కాలానికి పైగా మండల కేంద్రంలో అరకొరా వసతుల మధ్య కొనసాగిన విద్యాలయం గత సంవత్సరం అక్టోబర్ 14న కొత్త భవనంలోకి సామగ్రిని, విద్యార్థులను తరలించారు. మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన సెంట్రల్ సెలబస్ ను అందించడమే లక్ష్యంగా 12ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఝరాసంగంలో కేంద్రీయ విద్యాల యాన్ని…