రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతులు…

రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ ఝరాసంగం మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండల రైతులు రబీ సీజన్ పెట్టుబడి ఆర్థిక సహాయం రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారని మంగళవారం ఉదయం పలువురు రైతులు తెలిపారు. ఈ సహాయం అందజేయడంలో జాప్యం జరుగుతోందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. త్వరగా రైతుబంధు అందజేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు…

కథలాపూర్ మండల కేంద్రంలో ఈరోజు గొర్రెలలో మరియు మేకలలో ఉచిత నట్టల నివారణ మందు

నేటి ధాత్రి కథలాపూర్

 

ఫెర్మాండజోల్ డ్రగ్ పంపిణి చేస్తూ నెల పైబడిన అన్ని జీవాలలో కథలాపూర్ గ్రామంలో మొత్తం 1660 జీవాలకు నట్టల నివారణకు మందు పంపిని చేయడం జరిగింది.
ఇ కార్యక్రమంలో సర్పంచ్ న్యావనంది శేఖర్ ఉప సర్పంచ్ చెట్పల్లి ప్రసాద్, తాలూకా మల్లేష్
డాక్టర్ దివ్యశ్రీ మేడం,
సిబ్బంది రాజకుమార్,రసూల్
మరియు గోర్లు మేకల పెంపకం దారులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version