రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతులు…

రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ ఝరాసంగం మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండల రైతులు రబీ సీజన్ పెట్టుబడి ఆర్థిక సహాయం రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారని మంగళవారం ఉదయం పలువురు రైతులు తెలిపారు. ఈ సహాయం అందజేయడంలో జాప్యం జరుగుతోందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. త్వరగా రైతుబంధు అందజేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version