
కర్రెగుట్టలలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి.
కర్రెగుట్టలలో కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలి ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ లు ముంజాల బిక్షపతి గౌడ్, మాదాసి సురేష్. ములుగు జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల బారీ ర్యాలీ.. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి/ ములుగు,నేటిధాత్రి: కర్రెగుట్టలలో మోహరించిన కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రజాసంఘాల జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ ముంజాల…