వనపర్తి లో శ్రీవాసవి వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారికి మామిడి పండ్లతో అలంకరణ
వనపర్తి నేటిధాత్రి :
వాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారికిమామిడి పండ్లతో నేడు అలంకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చురాం యూవజన సంగం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ప్రచారకార్యదర్శి కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటన లో తెలిపారు భక్తులు అమ్మవారికి తే చ్చే మామిడి పండ్లు మధ్యాహ్నం 12 గంటల లోపు అమ్మవారి గుడి లో ఇవ్వాలని వారు కోరారు.
శుక్రవారం సాయంత్రం మామిడిపళ్ళతో అలంకరణ అంతతరం అర్చన
7 గంటలకు కుంకుమార్చన
మంగళహారతి తీర్థ ప్రసాదలు అల్పాహారం ఉంటుందని వారు తెలిపారు
ఈ పూజలకు భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు
