కాళికా మాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మానిక్ రావు, డీసీఎంస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి చౌరాస్త వద్ద గల కాళికా మాత అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుకు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్,మాజీ సర్పంచ్ లు బస్వరాజ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు.