సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

నిజాంపేట, నేటి ధాత్రి మండల కేంద్రానికి చెందిన బీమ్ రావు పల్లి శ్రావణ్ కు 60వేల రూపాయలు ,చిన్నపైడి శోభారాణి కి 15వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వము అందజేయడం బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పంజా మహేందర్, ఎండి…

Read More

ఎన్నికల విధులు నిర్వహించు సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి నేటిధాత్రి శనివారం ఐడిఓసి కార్యాలయంలో గ్రామ పంచాయతి, మండల, జిల్లా ప్రజా పరిషత్తు ఎన్నికలు నిర్వహణకు సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, మాస్టర్ ట్రైనర్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని…

Read More
error: Content is protected !!