
జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్ను.!
*జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్ను ఆహ్వానించకపోవడం అన్యాయం.. -కేంద్ర మంత్రికి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు.. తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01: హర్యానాలోని గురుగ్రామ్లో ఈ నెల 3, 4 తేదీల్లో రాజ్యాంగం ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర” అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషను ఆహ్వానించకుండా, డిప్యూటీ మేయర్ను నామినేట్ చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేయడంపై తిరుపతి…