
అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి.
అక్రమ భూపట్టాలపై విచారణ జరపాలి భూభారతి కార్యక్రమంలో బాధితుల గోడు రోడ్డుపై బాధితులుప్లెక్సీలు పట్టుకొని రాస్తారోకో జమ్మికుంట :నేటిధాత్రి జమ్మికుంట మండలంలోని కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య అక్రమంగా భూకబ్జాలు చేస్తూ మోకా మీద లేకున్నా గత ఎమ్మార్వో నారాయణ తో చేతులు కలిపి దాదాపు 20 ఎకరాల భూమి దొంగ 13b సాదా భయానామాలు పుట్టించి అతని పేరున ధరణి కాలంలో కొత్త పాస్ బుక్కులు తీసుకు రావడం జరిగింది…