
పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు.
పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు అద్దె ఇంట్లో ఉంటున్న వారికి నిరాశే ఇందిరమ్మ కమిటీల మాయాజాలం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం పెద్ద కోడెపాక గ్రామానికి చెందిన రాజోలు నరహరిఅనే వ్యక్తికి సొంత ఇల్లు లేదు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఇందిర మ్మ ఇళ్లలో అర్హునిగా తన పేరు ప్రకటించారు అయితే మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని గతంలో కలిసిన క్రమంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశానని సాకును చూపి…