
ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి.
ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ఇరాన్ పై అమెరికా దాడులను ఆపాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ అమెరికా దేశాలు ఇరాన్ దేశంపై యుద్ధం వెంటనే ఆపాలని కోరారు.ప్రపంచ దేశాలు శాంతి…