Hyderabad

ఐకెపి వివోఎలు ఛలో హైదరాబాద్

ఐకెపి వివోఎలు ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయండి. జహీరాబాద్. నేటి ధాత్రి  న్యాల్కల్ మండల కేంద్రములోని ఇందిరా క్రాంతి పథకం ఆఫిస్ లో వివోఏల అధ్యక్షుడు నాగేందర్ ఆధ్వర్యంలో ఐకెపి వివోఎల సమావేశం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు నాగేందర్ మాట్లాడుతూ ఐకెపి వివోఏల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని, ఐకెపి వివోఎలందరు కదిలి వచ్చి రాష్ట్ర కమిటీ తల పెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Read More
error: Content is protected !!