
TUWJ IJU ప్రతినిధులకు ఘన సన్మానం.
టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రతినిధులకు ఘన సన్మానం. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్. నర్సంపేట నేటిధాత్రి: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐ.జే.యు ) వరంగల్ జిల్లా కమిటిలో ఎన్నికైన నర్సంపేట డివిజన్ కు చెందిన జర్నలిస్టు ప్రతినిధులకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ సన్మానించారు. బుధవారం వరంగల్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభ జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నూతన కమిటీ…