
మళ్లీ అగ్రపీఠంపై మంధాన
మళ్లీ అగ్రపీఠంపై మంధాన ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం… దుబాయ్: ఐసీసీ మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ఆరేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో స్మృతి 727 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీ్సలో 52 సగటుతో 264 పరుగులు సాధించడంతో ఆమె…