Hassle

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. నర్సంపేట నేటిధాత్రి: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నిర్వాహకులను ఆదేశించారు.వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని మ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పెద్దమ్మ గడ్డ, మనుబోతుల గడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు…

Read More
Farmers

రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించాలి.

రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి) సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రెండు లారీలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ సందీప్…

Read More
error: Content is protected !!