వ్యాపారుల కబంధహస్తాల్లో ఎనుమాముల మార్కెట్
కనీస ధర రాక నిండా మునుగుతున్న మిర్చి రైతులు కేంద్ర నూతన మార్కెటింగ్ చట్టం అమలయితే రైతుల పరిస్థితి అధోగతే మిర్చికి క్వింటా కనీస మద్దతు ధర 25 వేల రూపాయలు ప్రకటించాలి మార్క్ ఫెడ్, నాఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి రైతుల పంటలను దోచుకునే మార్కెట్ దోపిడిని అరికట్టాలి ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి: రైతులు…