
అయ్యప్ప దేవాలయం నూతన అధ్యక్షులు గురుస్వామి.
అయ్యప్ప దేవాలయం ఆలయం నూతన అధ్యక్షులు గురుస్వామి ముత్తు కృష్ణను సన్మానము చేసిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డ్ వనపర్తి నెటిదాత్రి: భాధ్యతతో పనిచేసి వచ్చినపదవులకు న్యాయం చేయాలని మాజి నిరంజన్ రెడ్డి అన్నారు ఈసందర్భంగా మాజి మంత్రి నిరంజన్ రెడ్డి అయ్యప్పస్వామి ఆలయ నూతన కమిటీని సన్మానించారు ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ముఖ్యంగా యువత అధ్యాతికతవైపు ఆకర్షించడం హర్షించదగ్గ విషయం అని మాజి మంత్రి అన్నారు.గతములో ఆలయ అభివృద్ధి కోసం సహకరించామని…