
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు…
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు… సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే… కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనేనని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్యామ్ గౌడ్ లు అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం రామకృష్ణాపూర్…