
మహాత్మా గాంధీ మునిమనుమరాలికి జైలు.
మహాత్మా గాంధీ మునిమనుమరాలికి జైలు మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్ లత రామ్గోబిన్(56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్గోబిన్ల కుమార్తె లత.. రూ. 3.2 కోట్ల మోసం కేసులో ఏడేళ్లు శిక్ష ఖరారు చేసిన డర్బన్ కోర్టు డర్బన్(సౌత్ ఆఫ్రికా), జూన్ 14: మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్ లత రామ్గోబిన్(56)కు ఏడు సంవత్సరాలు జైలు…