One lakh rupees

దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు.!

దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు వివాహ ప్రోత్సాహకం పట్ల హర్షం. జహీరాబాద్ నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం తో పాటుగా ఒక లక్ష రూపాయలు అదనపు వివాహ ప్రోత్సాహక పురస్కార జీవో ను అమలుచేసి దివ్యాంగులకు తీపి కబురు అందించడం పట్ల తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు మహిళా…

Read More
TSMDC

రెచ్చిపోయి వసూళ్లు.

రెచ్చిపోయి వసూళ్లు. పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్. ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం. మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి లో ఇదే తంతు. అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. దర్జాగా వసూళ్ల సాక్షాలు అయిన టీఎస్ఎండిసి నిశ్శబ్దం, అమ్ముడుపోయిందని ప్రజలకు అర్థం. మహాదేవపూర్ -నేటి ధాత్రి:     ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీజీఎండిసి శాఖ కాసులకు కక్కుర్తి పడడం,…

Read More
farmers

రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.!

బాండ్ మొక్కజొన విత్తనా,శుద్ధి పైన.ఏ డి. అవి నాష్ వర్మ,ఆరా. రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.. బినామీ పేర్ల తొ ఏజెన్సీ మొక్క జొన్న సిండికెట్ వ్యాపారం.. ఆదివాసీల చేతిలో వ్యాపారం ఉండాలి.. ఈ ప్రాంతం లో (ఏజెన్సీ ),రాజే, ఆదివాసీ. ఏజేన్సీలో పెత్తనం ఎవరిది.. నూగుర్ వెంకటాపురం,మర్చి (నేటి దాత్రి ):-ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాసపల్లి గ్రామ పంచాయతీకి వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి, సందర్శించారు. మొక్కజొన్న పంటలను పర్యవేక్షణలో నష్టపోయినటువంటి…

Read More
error: Content is protected !!