
రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.!
బాండ్ మొక్కజొన విత్తనా,శుద్ధి పైన.ఏ డి. అవి నాష్ వర్మ,ఆరా. రైతులకు నష్ట పరిహారం వచ్చేలా చూస్తా.. బినామీ పేర్ల తొ ఏజెన్సీ మొక్క జొన్న సిండికెట్ వ్యాపారం.. ఆదివాసీల చేతిలో వ్యాపారం ఉండాలి.. ఈ ప్రాంతం లో (ఏజెన్సీ ),రాజే, ఆదివాసీ. ఏజేన్సీలో పెత్తనం ఎవరిది.. నూగుర్ వెంకటాపురం,మర్చి (నేటి దాత్రి ):-ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాసపల్లి గ్రామ పంచాయతీకి వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి, సందర్శించారు. మొక్కజొన్న పంటలను పర్యవేక్షణలో నష్టపోయినటువంటి…