మాజీ మంత్రివర్యులు ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వఖంగా కలిసినా గౌడ సంఘం
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వఖంగా కలిసినా
గౌడ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, గౌడ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,మురళి కృష్ణ గౌడ్,విట్ఠల్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,రంగయ్య గౌడ్, లక్ష్మయ్య ,వాసు గౌడ్,మధు శేఖర్ గౌడ్, రాజు గౌడ్, అశోక్ గౌడ్ , శేఖర్ గౌడ్, నందు గౌడ్, కంది శ్రీనివాస్ గౌడ్, బక్కయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు..