పూలమాలలు వేసి నివాళులర్పించిన.!

డా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే శివసీన రెడ్డి వనపర్తి నేటిదాత్రి :   భారతరత్న డాక్టర్ బి. ఆ ర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త మరియు అణగారిన వర్గాల హక్కుల పోరాట…

Read More
Occasion.

ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక. 

ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక.  అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు నడికూడ,నేటిధాత్రి మండలంలోని కౌకొండ గ్రామ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవ నూతనకమిటీని శనివారం రోజున ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు, ఉపాధ్యక్షులుగా దౌల్తాబాజి రాజేశ్,ఇల్లందుల నాగరాజు, ప్రధానకార్యదర్శిగా గురిజాల తిరుపతి, సహాయకార్యదర్శిగా గోల్కొండ రాకేష్,కోశాధికారి రుషాగాని శ్యామారావు, గౌరవసలహాదారులుగా లింగాల తిరుపతి, దౌల్తాబాజి చందర్ రావ్, గుబిరె సుధాకర్ రావు, దంచనాల కర్నాకర్,దౌల్తాబాజి రాజేందర్,ప్రచార కార్యదర్శులుగా సోషల్ మీడియా పేర్వాల ప్రవీణ్…

Read More
error: Content is protected !!