
గణేష్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.
ఆవోయిస్టు గణేష్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ భూపాలపల్లి నేటిధాత్రి: టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ నాయకుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటరులో మరణించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెలిశాల గ్రామంలో గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్ పార్థీవ దేహానికి పూల మాల వేసి…