గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు -రాష్ట్రమంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు ప్రధానం -గడ్డం కేశవామూర్తికి ఎన్టీఆర్ అవార్డు రావడం హర్షనీయం -సీనియర్ జర్నలిస్ట్ వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి   సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి మరో అత్యున్నత పురస్కారం లభించింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, సంచలన రాజకీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డును ఆయన పొందారు. విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా…

Read More
error: Content is protected !!