TGFDC

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు టీజీ ఎఫ్ డీసీ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి నెన్నల,(మంచిర్యాల) నేటి ధాత్రి:     నీలగిరి వనాలతో ఎన్నో లాభాలున్నాయని,వీటిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీ శ్రావణి అన్నారు.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నీలగిరి తో నా స్నేహం పేరిట నెన్నెల మండలంలోని బొప్పారం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పెంచుతున్న…

Read More
Government

మరణంలోనూ వీడని స్నేహం.

మరణంలోనూ వీడని స్నేహం… • రోడ్డుప్రమాదం లొ ఇద్దరు نهم మృతి” • వెంటిలేటర్ పై మరొకరికి చికిత్స • తల్లిదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనాదాలు రత్నాపూర్లో విషాద ఛాయలు •ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి రత్నాపూర్ లో విషాద ఛాయలు.. • రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ స్నేహితులు • ఇద్దరు మృతి, వెంటిలేటర్ పై మరొకరు • తల్లీదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనాదాలు • మరో మృతదేహం వస్తుందేమోనని భయం భయంగా గ్రామస్తులు • మృతులకు కన్నీటి వీడ్కోలు •…

Read More

ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటుపడుతుంది

– ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్ – బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ – పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి సిరిసిల్ల(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనీ కె కన్వెన్షన్ హాల్లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ…

Read More
error: Content is protected !!