ఘనంగా వెంకటేశ్వర స్వామి లక్ష పుష్పార్చన

ఘనంగా వెంకటేశ్వర స్వామి లక్ష పుష్పార్చన

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై రామానుజాచార్యులు పర్యవేక్షణలో పొడిచేటి శేషాచార్యులు ముడుంబై శ్రీకరాచార్యులు కార్యక్రమాన్ని చేపట్టారు.ఆలయ చైర్మన్ ఎర్ర జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 13 న ఉదయం 10 గంటలకు సుదర్శన నరసింహ యాగము లోక కళ్యాణార్ధం జరుపనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version