Fake Seeds.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు ★ఎస్సై నరేష్ జహీరాబాద్ నేటి ధాత్రి;       ఝరాసంగం మండల్ పరిధిలోని కుప్పానగర్ గ్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్ స్థానిక ప్రజలకు రైతులకు నకిలీ విత్తనాలు, సైబర్, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలపై వారికి వివరించారు. రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు. ఒకటికి.. రెండు సార్లు సరి చూసుకుని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే…

Read More
Fake Seeds.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు జహీరాబాద్ నేటి ధాత్రి:   జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎరువులు విక్రయం చేసే సమయంలో తప్పనిసరిగా రైతుల నుంచి వేలిముద్రలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పాస్ యంత్రాల ద్వారా మాత్రమే విక్రయించాలని చెప్పారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

Read More
error: Content is protected !!