
మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు.
మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి వలసలు. #రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపినే. #ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పవనాలు. #జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రానా ప్రతాపరెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: దేశంలో దశాబ్ది కాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ వంతంగా పలు సంక్షేమ పథకాలు చేపడుతూ భారత దేశపు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి అండగా నిలవడానికి పలువురు బిజెపి పార్టీ…