
కార్మికులను బానిసలుగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.
కార్మికులను బానిసలుగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం *కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి* BRTU జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ): సిరిసిల్ల పట్టణంలోని BRTU జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలు అవలాంభిస్తూ 4 లేబర్ కోడ్ తెచ్చి కార్మికులను బానిసలను చేసే విధంగా చేయాలని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.కార్మికులందరికీ కనీస వేతనం 26,000…