Buffaloes Died.

విద్యుత్ ఘాతానికి మూడు గేదెలు మృతి.

విద్యుత్ ఘాతానికి మూడు గేదెలు మృతి కొత్తగూడ, నేటిధాత్రి :       మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం గ్రామంలో బుధవారం రాత్రి వీచిన గాలి దుమారానికి 11 కేవీ విద్యుత్ వైరు తెగి పడి ఓటాయి గ్రామానికి చెందిన చింత కుమార్, స్వామి జున్ను కిరణ్ లకు చెందిన మూడు గేదెలు మృతి చెందాయి సుమారు 2లక్షలు నష్టం జరిగిందని బాధితులు తెలిపారు ప్రభుత్వం మాకు సహాయం చేయాలనీ వేడుకున్నారు,.,

Read More
bull-dies-electrocution

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని జమస్థాపురం, రూప తండా లో జరిగింది. రైతు భూక్య రవి గురువారం తన పొలం వద్ద ఎద్దులను మేత మేపుతుండగా పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు ఒక ఎద్దు వెళ్లగానే షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారమైన ఎద్దు మృతి తో కుటుంబం ఆర్ధికంగా నష్టపోయింది.. వారు…

Read More
error: Content is protected !!