MLA G. Madhusudhan Reddy

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి.

“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి” “భూ సమస్యల పరిష్కారానికి భూభారతి” ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దేవరకద్ర నేటి ధాత్రి         మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు….

Read More
Prajavani a success. Serilingampally Congress Party In-charge, Greater Hyderabad.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, ప్రజావాణి విజయవంతం.

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, ప్రజావాణి విజయవంతం: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-       తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు….

Read More
Pushkarams

అధికారులు కృషి చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం.

అధికారులు కృషి చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి నేటిధాత్రి: ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని, మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల సరస్వతి పుష్కరాలు విజయవంతం అయ్యాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే…

Read More
Lakshma Reddy's.

హైవే విస్తరణ బాధితులకు పరిహారం కోసం.!

హైవే విస్తరణ బాధితులకు పరిహారం కోసం కృషి చేస్తా భూములు, ప్లాట్లపై ఉన్న శ్రద్ధ లక్ష్మారెడ్డికి నియోజకవర్గ అభివృద్ధిపై లేదు జడ్చర్ల /నేటి ధాత్రి. https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br         167వ నెంబరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జడ్చర్ల పట్టణ పరిధిలో నిర్మాణాల తొలగింపుతో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించడానికి ప్రయత్నిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. దీని కోసం బాధితులందరూ తమ దరఖాస్తులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవ్వాలని…

Read More
TUWJ.

జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే.!

జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే నిరంతర కృషి. సభ్యత్వ నమోదు కార్యక్రమం శాయంపేట నేటిధాత్రి:   జాతీయస్థాయిలో జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా టియు డబ్ల్యూజే (ఐజేయు) పనిచే స్తుందని ఆ సంఘ జిల్లా నాయకుడు రాజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు మధు, సుధాకర్ అన్నారు. పరకాల కేంద్రంలో నిర్వహించిన సభ్యత కార్యక్ర మంలో పలు మండ లాల్లో ఉన్న జర్నలిస్టులు హాజర య్యారు. ఈ సందర్భంగా నాయకుల ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ జిల్లా,మండలంలోగాని జర్నలిస్టుల…

Read More
Temple

దేవాలయం అభివృద్ధి కొరకు కృషి.

దేవాలయం అభివృద్ధి కొరకు కృషి మందమర్రి నీటి ధాత్రి పట్టణంలోని మారుతి నగర్ అభయాంజనేయ స్వామి ఆలయ ఛైర్మెన్ శ్రీ బండి సదానందం యాదవ్ ఆదేశం మేరకు అలయకమిటి సభ్యులు మరియు వివిధ వార్డు లకు సంబంధించిన అభయ ఆంజనేయ స్వామి భక్తులకు తెలియజేయునది ఏమనగా. తేదీ 6/4/2025 రోజున శ్రీరామ నవమి ఉన్నందున శ్రీరామ నవమి కార్యక్రమాన్ని జరుపుకోవడం తో పాటు ఆలయ కమిటీ ని సవరిస్తూ భవిష్యత్తు లో ఆలయాన్ని పెద్ద మొత్తము లో…

Read More
Efforts to strengthen government schools

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి..

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు నడికూడ:నేటిధాత్రి మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్ధన సమయాని కంటే ముందుగానే పాఠశాలను సందర్శించి,విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థన చేశారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిత్యం పాఠశాలలను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని…

Read More
error: Content is protected !!