తండ్రిపై కుమార్తె రోకలి బండతో దాడి .

తండ్రిపై కుమార్తె రోకలి బండతో దాడి    వ్యసనాలకు బానిసైన తండ్రి పుల్లెపు నర్సయ్య (54)తో కుమార్తె వర్షిత గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదయింది. దీంతో ఆవేశంలో కుమార్తె కన్న తండ్రిపై రోకలి బండతో దాడి చేసి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.     Nizamabad: రక్త సంబంధాలు రోజు రోజుకు కనుమరుగైపోతున్నాయి. ఆస్తులు, ఇంట్లో గొడవలు ఇలా రకరకాల కారణాలతో (Family…

Read More
Drug Control

మాదకద్రవ్యాలు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు.

మాదకద్రవ్యాలు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు మండల స్థాయిలో డ్రగ్స్ నియంత్రణ పై సమావేశాలు నిర్వహించాలి గ్రామాలలో గంజాయి పై సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి డ్రగ్స్ నియంత్రణ పై జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్ సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి         సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదకద్రవ్యాలు (డ్రగ్స్) నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం…

Read More
Drugs

గంజాయి మత్తు పదార్థాలు వినియోగం వల్ల నష్టాలు.!

గంజాయి, మత్తు పదార్థాలు వినియోగం వల్ల నష్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ ఐ జి నరేష్ ముత్తారం :- నేటి ధాత్రి     ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం లో నిషేదిత గంజాయి, మత్తుపదార్థాల వినియోగం వలన కలుగు నష్టాలపై, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ముత్తారం ఎస్ ఐ జి నరేష్ మాట్లాడుతూ ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని…

Read More
error: Content is protected !!