
చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థిక సహాయం.
చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థిక సహాయం. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి. చిట్యాల, నేటిధాత్రి : దామెర కుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల మరణం చెందిన గౌడ సంతోష్ పిఆర్టియు టీఎస్ క్రియాశీల సభ్యునికి వారి గృహంలో శాసనమండలి సభ్యులు శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఒక లక్ష 70 వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు . ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పి ఆర్ టి యు…