Donate blood

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి.

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి. 27 వ సారి రక్తదానం రాజశేఖర్. నర్సంపేట నేటిధాత్రి: రక్తదానం చేయండి..ప్రాణదాతలు కండి అని ఏ.ఎస్.ఆర్.సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ పిలుపునిచ్చారు.శనివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నర్సంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఏ.ఎస్.ఆర్.సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ పాల్గొని 27 వ సారి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా హాస్పిటల్ ఆర్.యం.ఓ.డాక్టర్ గణేష్ అభినందించిన అనంతరం వారు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరు…

Read More
Shiva temple

శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ విరాళం.

తండ్రి జ్ఞాపకార్థం శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ విరాళం.   చిట్యాల, నేటిధాత్రి : భక్తి, శక్తి, ముక్తి మానవ జీవితంలో పరమ పద సోపానాల్లాంటివని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామ వాస్తవ్యులు కసిరెడ్డి కృష్ణారెడ్డి, కసిరెడ్డి రత్నాకర్ రెడ్డిలు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో పురాతన శివాలయం శిథిలావస్థకు చేరడంతో..ఆ శివాలయాన్ని కూల్చివేసి..నూతన శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ కంకణ బద్దులయ్యారు. గ్రామస్తులనంతా ఏకం చేసి..విరాళాలు…

Read More
error: Content is protected !!