
124 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత..
124 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతోన్నాయి. ఇప్పటి వరకు 124 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. అహ్మదాబాద్, జూన్ 18: అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షల నిర్వహణ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు 163 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 124 మృతదేహాలను…