
శ్రేయాన్స్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.
శ్రేయాన్స్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. • ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. • ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలు గుర్తించాలి. ప్రమాదం జరగడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. • ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టీకరణ జడ్చర్ల నేటి ధాత్రి: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడితే సహించేది లేదని, అందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి…