Pendem Sivanand.

అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ..

అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ* మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్ నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట మున్సిపాలిటీలో గల 2వార్డు పరిధిలోని మార్కండేయ కాలనీ వాసులు వర్షం పడితే చాలు బురద గుంటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్ తెలిపారు.ఈ సందర్భంగా పెండెం శివానంద్ మాట్లాడుతూ 200 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్న మార్కండేయ కాలనీలో డ్రైనేజీ ,రోడ్ల వ్యవస్థ లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో కాలనీ గురించి అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న…

Read More

రక్షణ లేని పశువుల ఆసుపత్రి .

రక్షణ లేని పశువుల ఆసుపత్రి,,,,,,, శిథిలావస్థలో కూలుతున్న చెట్లు పగులుతున్న గోడలు.. 50 సంవత్సరాల పశువుల ఆసుపత్రి,,,,,, పశువుల ఆరోగ్యం కాదు ఆస్పత్రికి వస్తే అనారోగ్యమే,,,,, మండల కార్యాలయాలను పట్టించుకున్న నాయకులు కనీసం దయ చూపలేదు,,,, చికిత్స కేంద్రంపై కూలిన వృక్షం తప్పిన ప్రాణాపాయం,,,, అధికారులు స్పందించాలని కోరుతున్న రైతులు,,,, రామయంపేట్ జూలై 3 నేటి ధాత్రి (మెదక్)           రామాయంపేట రాజకీయ పట్టణమే కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో కొనసాగుతున్నది…

Read More
error: Content is protected !!