Buffaloes Died.

విద్యుత్ ఘాతానికి మూడు గేదెలు మృతి.

విద్యుత్ ఘాతానికి మూడు గేదెలు మృతి కొత్తగూడ, నేటిధాత్రి :       మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం గ్రామంలో బుధవారం రాత్రి వీచిన గాలి దుమారానికి 11 కేవీ విద్యుత్ వైరు తెగి పడి ఓటాయి గ్రామానికి చెందిన చింత కుమార్, స్వామి జున్ను కిరణ్ లకు చెందిన మూడు గేదెలు మృతి చెందాయి సుమారు 2లక్షలు నష్టం జరిగిందని బాధితులు తెలిపారు ప్రభుత్వం మాకు సహాయం చేయాలనీ వేడుకున్నారు,.,

Read More
error: Content is protected !!