
మట్టితో కూరుకుపోయిన కల్వర్టు కు మరమ్మత్తులు చేపట్టాలి.
మట్టితో కూరుకుపోయిన కల్వర్టు కు మరమ్మత్తులు చేపట్టాలి వర్షాలు పడక ముందే తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు గ్రామస్తుల విన్నపం జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద కల్వర్టు మట్టితో పూర్తిగా నిండి పోయింది. రాబోయే వర్షాలకు ముందే అధికారులు మట్టి పూడిక తీయించి వర్షపు నీరు పైపుల ద్వారా వెళ్లే విధంగా మరమ్మత్తులు చేసి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు…