
బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం.
బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం. అమ్మిన సాగుచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎస్సై జి శ్రవణ్ కుమార్. చిట్యాల, నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున వ్యవసాయ శాఖ ఏడిఈ మరియు ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ మరియు పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేయడం తనిఖీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటీ త్రిబుల్ వన్…