
భారత్ సంస్కృతుల సంగమం…!
భారత్ సంస్కృతుల సంగమం…! – మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి – వైభవంగా శ్రీ కాలభైరవ విగ్రహ ప్రతిష్టాపన – హాజరైన ప్రముఖ పీఠాధిపతులు – భక్తిశ్రద్ధలతో ముగిసిన ఉత్సవాలు జహీరాబాద్. నేటి ధాత్రి: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల, వర్గాల సమష్టి కలయిక అని మహామండలేశ్వర్ బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 డాక్టర్. మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. వివిధ భాషలు, మతాలు, సంగీతం,…