
రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి తహసీల్దార్ రజిత వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి : వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ను భూ సమస్యలు ఉన్న వారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం కోవాలి అని ముఖ్య అతిథిగా వచ్చిన తహసీల్దార్ రజిత అన్నారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూ సమస్యలను…