Revanth Reddy

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి.. ◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ….. ◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని…… జహీరాబాద్ నేటి ధాత్రి:       ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు,…

Read More
revanth reddy

‘‘అణువంత రూపం’’ కాదు…’’హనుమంతుడి స్వరూపం’’!

`ఒడిదొడుకులెన్ని వున్నా ఒకే ఒక్కడు రేవంత్‌! `కాంగ్రెస్‌ ను కష్టకాలంలో ఆదుకున్నాడు. `రవ్వంత అన్న కళ్ల ముందు కొండంత ఎదిగాడు. `అణువంత అనుకున్న వారి ముందు హనుమంతుడై దడ పుట్టిస్తున్నాడు. `కాంగ్రెస్‌ కు సంజీవనీ అయ్యాడు. `కేసీఆర్‌ కు ఎదురు తిరిగాడు. `కేసీఆర్‌ ను ఎదిరించి నిలిచాడు. `కేసులకు వెరవలేదు. జైలుకు భయపడలేదు. `లక్ష్యం ముందు సమస్యలను చీపురుపుల్లలనుకున్నాడు. `చిందరవందర రాజకీయాన్ని చక్కదిద్దాడు. `తెలంగాణ రాజకీయాలలో ఎదురులేని స్థాయికి ఎదిగాడు. `ఎవరినైనా ఎదిరించి నిలబడి తొడగొట్టాడు. `కేసీఆర్‌…

Read More
Congress government

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలభిషేకం.!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు సిరిసిల్ల టౌన్  ( నేటి ధాత్రి ) సిరిసిల్ల పట్టణంలోని నిన్న భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన సందర్భంగా. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఐటి మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్…

Read More
error: Content is protected !!