
దేశం సుభిక్షంగా ఉండాలని హనుమాన్ చాలీసా.!
దేశం సుభిక్షంగా ఉండాలని హనుమాన్ చాలీసా పారాయణం… ఆలయ అర్చకులు రాంపల్లి సతీష్ శర్మ.. రామకృష్ణాపూర్ నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా హనుమాన్ చాలీసా,108 హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయడం జరిగిందని ఆలయ అర్చకులు రాంపల్లి సతీష్ శర్మ తెలిపారు.హనుమాన్ మాల ధరించిన ప్రతి ఒక్క భక్తుడు హనుమాన్ చాలీసాలో అత్యంత వైభవోపేతంగా పాల్గొన్నారు. భారతదేశం సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి…