
రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు.
రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు… * ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా… *మొలకలు వస్తున్న ధాన్యం… *పట్టించుకోని సొసైటీ పాలకవర్గం, అధికార యంత్రాంగం… *ధర్నా చేయుచున్న పైతర గ్రామ రైతులు… కొల్చారం( మెదక్ )నేటి ధాత్రి: రైతన్నలు కష్టపడి ఆరుగాలం పండించిన పంట అమ్ముకుందామంటే అన్నమో రామచంద్రా అంటూ బోరున విలపిస్తున్నారు. ధాన్యం తూకం కొనుగోలు కాకపోవడంతో వర్షానికి తడిసి మొలకలు వస్తున్న కూడా ఇటు సొసైటీ పాలకవర్గం మరియు అధికారులు పట్టించుకోకపోవడంతో పండించిన…