Mudiraj

వనభోజనాలకు ముదిరాజ్ కులస్తులు.

వనభోజనాలకు ముదిరాజ్ కులస్తులు నర్సంపేట నేటిధాత్రి: నర్సంపేట మండలంలోని భానోజీపేట గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు వారి ఆరాధ్య కులదైవమైన పెద్దమ్మతల్లి వనభోజనాలకు తరలివెళ్లారు.జలాభిషేకాలు నిర్వహించిన అనంతరం దూపదీప నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు భీమగాని మల్లయ్య, రాజమౌళి, విట్టల రాజన్న,భూషణబోయిన రమేష్, వెంకటయ్య, రవి, పిట్టల అశోక్, బిక్షపతి, ఉప్పుల బిక్షపతితో పాటు మహిళలు పాల్గొన్నారు.

Read More
Dore castes

డోరే కులస్తులకు న్యాయం చెయ్యండి.

డోరే కులస్తులకు న్యాయం చెయ్యండి. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ ము లోని డోరే కులానికి జరుగుతున్న అన్యాయాల గురించి తెలంగాణ రాష్ట్ర నాయకులు మాజీ హోమ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ గవర్నర్, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే ను కలసి ఎస్సి బీ నుండి ఎస్సి సి మార్చాబడింది తమ కులానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని మా కులానికి యధావిధిగా ఎస్సి బీ కొనసాంగించాలని డోరే కుల…

Read More

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జుంజుపల్లి నర్సింగ్ నియామకం

మంచిర్యాల,నేటి ధాత్రి: తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లాకు చెందిన జుంజుపల్లి నర్సింగ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సంఘం విస్తరణ,బలోపేతం చేయడం కోసం సమర్థవంతమైన నాయకత్వం అవసరం అన్నారు.గతంలో విద్యార్థి, యువజన,ప్రజా పోరాటాల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర ను పోషించి,ఉమ్మడి రాష్ట్రానికి…

Read More

బీసి కులాలందరూ ఏకం కావాలి.సాధిద్దాం సాధిద్దాం

చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి బీసీలకు రిజర్వేషన్లు సరే అధికారం ఎక్కడ! చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కొమురయ్య మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మాట ప్రకారం కులగననసర్వే నిర్వహించింది ఈ సర్వేలో 130 బీసీ కులాల జనాభా లెక్క జనాభా 60 శాతం బీసీ జనాభా వచ్చేది. ఈ సర్వే…

Read More
error: Content is protected !!